ఓటు నాడు నీతుల కొతలు కొసిన చేతకాని జాతినేత మన రైతు.....

మ్రోగిస్తున్నారు కరెంటు బిల్లు మోత....

విదిస్తున్నారు బారీ విధ్యుత్తు కొత......

బ్రతుకు బరువై...గుండె చెరువై....

వర్షం మరుగై.....నీరు కరువై.....

భొరు...భొరున విలపిస్తూ....

భూమాతకు చిల్లులు వేసినా....

బొరు లొన నీటిచుక్క వెక్కిరిస్తుంది....

అప్పులతొ బ్రతుకును భయపేడుతుంది....

క్షేమం మరచి... క్షామం వలచి

కనికరించని వరునుడు....

ఈ రీతీ బాధల వాగులలొ సాగే కర్షక జాతి....

భాగొగులు మారెదేప్పుడు.....

వారి తలరాతలు మార్చేదెవ్వరొ....

తమ పొలంలొ పచ్చదనం చూసేది ఎప్పుడో.....

3 Comments:

  1. చిలమకూరు విజయమోహన్ said...
    మా రాత గురించి మీ రాత బాగుంది.
    పరిమళం said...
    విజయమోహన్ గారి మాటే నాదీనూ ..
    బుజ్జి said...
    mee abimananeeki kruthagyudini....

Post a Comment